బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై దర్యాప్తు.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ కీలక ప్రకటన
కళ్యాణదుర్గంలో చిట్టీ వ్యాపారంపై ఆరోపణలు.. రూ.3 కోట్ల మోసం అంటూ బాధితుల ఫిర్యాదు
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. తిరుమలలో ఆధునిక సౌకర్యాలకు శ్రీకారం
నరసాపురంలో మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియోలో నలుగురి పేర్లు
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 2,050 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు.. మంత్రి నారా లోకేష్
యూరప్‌లో కీలక ప్రకటనలు.. AI నుంచి భద్రత వరకు కొత్త ప్రతిపాదనలు
ఆసియా క్రీడలకు తెర.. సెప్టెంబర్ 19 నుంచి మహా క్రీడా సంబరం
భారత్–వియత్నాం బంధం మరింత బలోపేతం.. రక్షణ రంగంలో సంయుక్త ఉత్పత్తికి అడుగులు
అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
కొత్తూరు తాడేపల్లిలో మట్టి తవ్వకాలపై ఆరోపణలు.. విద్యుత్ వైర్లకు తగిలి లారీ దగ్ధం
పిల్లల ఆన్‌లైన్ భద్రతపై కీలక నిర్ణయం.. భారత ఏజెన్సీలకు నేరుగా సమాచారం ఇవ్వనున్న Meta
భారత ఎగుమతులకు భారీ జోష్.. ఆగస్టులో 26 శాతం వృద్ధి
భారత్‌పై 100% టారిఫ్ ముప్పు.. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా హౌస్‌లో కీలక పరిణామం
బాక్సాఫీస్ వద్ద రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 26వ రోజూ భారీ వసూళ్లు
AP TODAY / ఏపీ బీఆర్క్ కౌన్సెలింగ్‌కు నేటితో గడువు
ఏపీ బీఆర్క్ కౌన్సెలింగ్‌కు నేటితో గడువు
AP TODAY
AP TODAY

September 8, 2026

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి బీఆర్క్ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్‌కు సెప్టెంబర్ 8తో గడువు ముగియనుంది. NATA 2025 లేదా NATA 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో బీఆర్క్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అర్హత ఉన్న విద్యార్థులు గడువులోగా రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement