మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / చిట్టీల ముసుగులో ప్ర‌జ‌ల‌కు టోకరా
చిట్టీల ముసుగులో ప్ర‌జ‌ల‌కు టోకరా
AP TODAY
AP TODAY

August 30, 2026

కృష్ణాజిల్లా, గుడివాడలో చిట్టీల ముసుగులో ప్ర‌జ‌ల‌కు టోకరా వేసిన వారిపై పోలీసుల చర్యలు చేప‌ట్టారు. స్థానిక మత్స్యకార సంఘం నేత మండాది శ్రీనివాసరావు, మహాలక్ష్మి దంపతులతో పాటు వారి కుమారుడు రేవంత్ సాయిపై కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు, వారింట్లో సోదాలు చేసి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. 32 మంది బాధితుల నుంచి 51 ల‌క్ష‌ల 79 వేల మొత్తానికి చిట్టీల  పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన‌ట్లు గుర్తించి నిందితుల‌ను అరెస్ట్ చేసారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు కోసం గాలింపు చేప‌ట్టారు.
కాగా జులై 31న ఫిర్యాదు చేసినా పోలీసులు ఆలస్యంగా స్పందించారంటూ బాదితులు ఆరోపిస్తున్నారు. 38.60 లక్షలకు ఐపీ నోటీసులు ఇచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు విమ‌ర్శించారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement